కృష్ణా జిల్లావిద్యాశాఖ అధికారిణి గన్నవరం మండలం మండల ప్రాధమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దావాజీగూడెం ల తనిఖీ






 ఉపాధ్యాయ మిత్రులకు విద్యాభివందనాలు ఈరోజు జిల్లా విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా వారు గన్నవరం మండలం మండల ప్రాధమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దావాజీగూడెం లను సందర్శించారు. విద్యార్ధులను పలకరించి ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశం లో ఉపాధ్యాయుల భాధ్యతలు, విద్యార్ధుల పట్ల వారు వ్యహరించవలసిన తీరు ముఖ్యంగా ఇటీవల ఉన్నతపాఠశాలలో విలీనం అయిన 3,4,5 తరగతుల విద్యార్ధులు ఉన్నత పాఠశాల వాతావరణం కు అలవాటు పడేవరకు వారి పటల్ ప్రత్యేక శ్రధ్ధ వహించవలసినిదిగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. మధ్యాహ్న భోజన పధకం అమలుతీరును పరిశీలించారు





ఈ కార్యక్రమములో స్థానిక జడ్.పి.టి.సి. శ్రీమతి  ఎలిజిబెత్ రాణి గారు, మండల విద్యాశాఖాధికారి శ్రె జి.వెంకటేశ్వవరరావు గారు,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్.విజయ రామారావు గారు, ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు,

 




 యం.ఐ.యస్. బి. ఆంజనేయప్రసాద్ లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable