AP Cabinet :ఢిల్లీ లిక్కర్ స్కాంపై మంత్రుల పై సిఎం జగన్....... సీరియస్!

 ఢిల్లీ లిక్కర్ స్కాంపై మంత్రుల పై సిఎం జగన్ సీరియస్








ప్రభుత్వం అందరి బాధ్యత అందరు కూడా కచ్చితంగా తమ బాధ్యతను నిర్వర్తించాల్సిందే నాకేం పట్టినట్టు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అస్పష్టమైన హెచ్చరిక ముఖ్యమంత్రి మంత్రులకు చేసినట్లుగా సమాచారం అందుతోంది   మంత్రులను తప్పించడానికి కూడా నేను వెనుకాడనని ఆ విషయాన్ని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి మంత్రులతో హెచ్చరించినట్లుగా తెలుస్తోంది







 అదేవిధంగా ఢిల్లీ  లిక్కర్ స్కాంపై

ఖచ్చితంగా మీరందరూ కూడా ముందు లైన్లో ఉన్న నాయకులు వాటిని ధీటుగా ఎదుర్కొనాలి ఉండేవాడు  తప్ప ఎవరికీ స్పష్టమైన సంకేతాలను ముఖ్యమంత్రి సమావేశాలు పేరు దాదాపు అరగంట కొద్ది నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేకించి ఒకరినో ఇద్దరినో ఉద్దేశించి ప్రస్తావించి ప్రస్తావించకపోయినప్పటికీ  చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు 





 ఏపీ క్యాబినెట్ సమావేశం

 ఇప్పటికే ముఖ్యమంత్రి ఇద్దరు ముగ్గురు మంత్రులు స్పందించట్లేదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవసరమైతే ఇద్దరు ముగ్గురు మంత్రులను పక్కన కూడా పెడతాను అనే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయగా ప్రస్తుతం గమనించాల్సి ఉంటుంది మొత్తంగా జరిపిన ఈ అర గంట నుంచి గంటపాటు జరిగిన సమావేశంలో సచివాలయంలో ఎనభై అయిదు కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది  మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్అదాలత్ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది నెల్లూరు కర్నూలు విజయనగరం పశ్చిమగోదావరి జిల్లాలో శాశ్వత లోక్అదాలత్ల ఏర్పాటు.

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable